Logo
Download our app
వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ఎరువులు
NEWS   Aug 25,2024 02:53 pm
బూర్జ, కొల్లివలస గ్రామాలకు సంబంధించి రైతు సేవ కేంద్రాలకు 20 టన్నుల యూరియాను వ్య‌వసాయ శాఖ అధికారులు సమకూర్చారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్‌కు ఇటీవల రైతులు నుండి వినతుల దృష్ట్యా ఎరువుల కొరత లేకుండా తగిన సమయంలో ఎరువులను అందించాలనే ఉద్దేశించి రైతులకు అందిస్తామ‌న్నారు. ఎరువులు కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాలలో తమ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలతో వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని తెలిపారు.

Top News


LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
⚠️ You are not allowed to copy content or view source