Logo
Download our app
వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ఎరువులు
NEWS   Aug 25,2024 02:53 pm
బూర్జ, కొల్లివలస గ్రామాలకు సంబంధించి రైతు సేవ కేంద్రాలకు 20 టన్నుల యూరియాను వ్య‌వసాయ శాఖ అధికారులు సమకూర్చారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్‌కు ఇటీవల రైతులు నుండి వినతుల దృష్ట్యా ఎరువుల కొరత లేకుండా తగిన సమయంలో ఎరువులను అందించాలనే ఉద్దేశించి రైతులకు అందిస్తామ‌న్నారు. ఎరువులు కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాలలో తమ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలతో వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని తెలిపారు.

Top News


LATEST NEWS   May 03,2026 11:13 am
ఏసీ పేల‌డంతో 9 మంది మృతి
ఢిల్లీ: ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వివేక్ విహార్ ప్రాంతంలో జరిగిన ఈ...
LATEST NEWS   May 03,2026 11:13 am
ఏసీ పేల‌డంతో 9 మంది మృతి
ఢిల్లీ: ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వివేక్ విహార్ ప్రాంతంలో జరిగిన ఈ...
LATEST NEWS   May 03,2026 05:45 am
మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా నౌసిలాల్
కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండల నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నౌసిలాల్ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన...
LATEST NEWS   May 03,2026 05:45 am
మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా నౌసిలాల్
కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండల నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నౌసిలాల్ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన...
LATEST NEWS   May 02,2026 10:33 pm
ప‌బ్లిసిటీపై నరసింహ అసంతృప్తి
చిట్యాల బ్రిడ్జ్ రూ.20 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి వాకిటి శ్రీహ‌రి చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి మీడియా ప్రాధాన్యం లేకపోవడంపై MJPVC వ్యవస్థాపక అధ్యక్షులు కెవి నరసింహ ఆక్షేపించారు....
LATEST NEWS   May 02,2026 10:33 pm
ప‌బ్లిసిటీపై నరసింహ అసంతృప్తి
చిట్యాల బ్రిడ్జ్ రూ.20 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి వాకిటి శ్రీహ‌రి చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి మీడియా ప్రాధాన్యం లేకపోవడంపై MJPVC వ్యవస్థాపక అధ్యక్షులు కెవి నరసింహ ఆక్షేపించారు....
⚠️ You are not allowed to copy content or view source