Logo
Download our app
ప్రజల ఆరోగ్య సంరక్షణకే వైద్య శిబిరాలు
NEWS   Aug 25,2024 08:26 am
గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తమిళనాడులోని వేలూరుకు చెందిన స్కడ్డర్ ఆస్పత్రి వైద్యులు సలోమాన్ అన్నారు. అంబాజీపేట స్త్రీల ఆసుపత్రి వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 54 మందికి సాధారణ 21 మందికి దంత వైద్య సేవలు అందించారు. రూ.5,200 విలువైన మందులను ఉచితంగా అందజేశారు. స్థానిక ఆసుపత్రి వైద్యులు సేవలందించారు.

Top News


LATEST NEWS   Jul 27,2026 02:51 pm
బసవతారకం ఆస్పత్రి వద్ద అన్నదానం
HYD: బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 'రెడీ టు సర్వ్ ఫౌండేషన్', 'అమ్మ హెల్పింగ్ హాండ్స్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రికి...
LATEST NEWS   Jul 27,2026 02:51 pm
బసవతారకం ఆస్పత్రి వద్ద అన్నదానం
HYD: బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 'రెడీ టు సర్వ్ ఫౌండేషన్', 'అమ్మ హెల్పింగ్ హాండ్స్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రికి...
LATEST NEWS   Jul 27,2026 02:48 pm
BLA సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన కోఆర్డినేటర్ మానాల
నియోజకవర్గంలో BLA సూపర్వైజర్లతో కోఆర్డినేటర్ మానాల మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత బాధ్యతగా...
LATEST NEWS   Jul 27,2026 02:48 pm
BLA సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన కోఆర్డినేటర్ మానాల
నియోజకవర్గంలో BLA సూపర్వైజర్లతో కోఆర్డినేటర్ మానాల మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత బాధ్యతగా...
LATEST NEWS   Jul 27,2026 02:46 pm
రోజా, భూమనలకు పోలీసుల నోటీసులు
మాజీ మంత్రి రోజా, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కి తిరుపతి పోలీసులు నోటీసులు జారీచేశారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు...
LATEST NEWS   Jul 27,2026 02:46 pm
రోజా, భూమనలకు పోలీసుల నోటీసులు
మాజీ మంత్రి రోజా, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కి తిరుపతి పోలీసులు నోటీసులు జారీచేశారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు...
⚠️ You are not allowed to copy content or view source