Logo
Download our app
రూ.17.60 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
NEWS   Aug 24,2024 08:55 am
చింతూరు మండలం మోతుగూడెం వద్ద లారీలో తరలిస్తున్న రూ.17.60 లక్షలు విలువైన 350 కిలోల గంజాయి, 100 ఎంఎల్ లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారయ్యారని తెలిపారు.

Top News


LATEST NEWS   Jul 28,2026 02:43 pm
ఢిల్లీలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వాన నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌...
LATEST NEWS   Jul 28,2026 02:43 pm
ఢిల్లీలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వాన నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌...
LATEST NEWS   Jul 28,2026 02:40 pm
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి షాక్
వైసీపీనేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ లిక్కర్ కేసులో ఎక్సైజ్‌శాఖ...
LATEST NEWS   Jul 28,2026 02:40 pm
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి షాక్
వైసీపీనేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ లిక్కర్ కేసులో ఎక్సైజ్‌శాఖ...
LATEST NEWS   Jul 28,2026 02:37 pm
విజయ్ సర్కార్ కి హైకోర్ట్ షాక్
విజయ్‌ ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కరూర్‌ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని ఉన్నత న్యాయస్థానం తేల్చి...
LATEST NEWS   Jul 28,2026 02:37 pm
విజయ్ సర్కార్ కి హైకోర్ట్ షాక్
విజయ్‌ ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కరూర్‌ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని ఉన్నత న్యాయస్థానం తేల్చి...
⚠️ You are not allowed to copy content or view source