Logo
Download our app
1,420 విద్యుత్ చౌర్యం కేసులు నమోదు
NEWS   Aug 24,2024 11:47 am
KMR: జిల్లాలోని విద్యుత్ చౌర్యం కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు జరుపుతున్న అక్రమాలకు రద్దు అవుతుంది. గృహ వినియోగం వాణిజ్య అవసరాల సర్వీసులకు సంబంధించిన కేసులు అధికంగా ఉన్నాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 1,420 కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు విద్యుత్ సంస్థకు రూ. 2.19 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

Top News


LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
⚠️ You are not allowed to copy content or view source