Logo
Download our app
1,420 విద్యుత్ చౌర్యం కేసులు నమోదు
NEWS   Aug 24,2024 11:47 am
KMR: జిల్లాలోని విద్యుత్ చౌర్యం కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు జరుపుతున్న అక్రమాలకు రద్దు అవుతుంది. గృహ వినియోగం వాణిజ్య అవసరాల సర్వీసులకు సంబంధించిన కేసులు అధికంగా ఉన్నాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 1,420 కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు విద్యుత్ సంస్థకు రూ. 2.19 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

Top News


ASTROLOGY   May 31,2026 12:03 am
ఈ వారం రాశి ఫలితాలు
ASTROLOGY   May 31,2026 12:03 am
ఈ వారం రాశి ఫలితాలు
LATEST NEWS   May 30,2026 06:47 pm
బీఆర్ఎస్‌కు కంపెల్లి కనకేష్ రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి, అలాగే పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ పదవికి కంపెల్లి కనకేష్ రాజీనామా చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర నాయకత్వ లోపం ఉండటం,...
LATEST NEWS   May 30,2026 06:47 pm
బీఆర్ఎస్‌కు కంపెల్లి కనకేష్ రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి, అలాగే పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ పదవికి కంపెల్లి కనకేష్ రాజీనామా చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర నాయకత్వ లోపం ఉండటం,...
LATEST NEWS   May 30,2026 06:45 pm
తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు: తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. మంత్రాలయం వద్ద గల్లంతైన వారిని ఉరవకొండకు చెందిన సంధ్య(22).. హైదరాబాద్‌కు చెందిన యువన్‌ చంద్ర(5), సతీశ్‌(35).. మంత్రాలయానికి...
LATEST NEWS   May 30,2026 06:45 pm
తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు: తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. మంత్రాలయం వద్ద గల్లంతైన వారిని ఉరవకొండకు చెందిన సంధ్య(22).. హైదరాబాద్‌కు చెందిన యువన్‌ చంద్ర(5), సతీశ్‌(35).. మంత్రాలయానికి...
⚠️ You are not allowed to copy content or view source