Logo
Download our app
ముండ్లమూరులో మంత్రి పర్యటన
NEWS   Aug 24,2024 06:38 am
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో మంత్రి గొట్టిపాటి నేడు పర్యటించనున్నట్లు TDPమండల అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు తెలిపారు. పూరిమెట్ల గ్రామంలో సోలార్ పాయింట్ ప్రారంభోత్సవ కార్యక్రమంకు మంత్రి హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరవుతారని, కూటమి నాయకులు మంత్రి పర్యటన విజయవంతం చేయాలన్నారు.

Top News


LATEST NEWS   Jul 28,2026 02:43 pm
ఢిల్లీలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వాన నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌...
LATEST NEWS   Jul 28,2026 02:43 pm
ఢిల్లీలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వాన నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌...
LATEST NEWS   Jul 28,2026 02:40 pm
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి షాక్
వైసీపీనేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ లిక్కర్ కేసులో ఎక్సైజ్‌శాఖ...
LATEST NEWS   Jul 28,2026 02:40 pm
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి షాక్
వైసీపీనేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ లిక్కర్ కేసులో ఎక్సైజ్‌శాఖ...
LATEST NEWS   Jul 28,2026 02:37 pm
విజయ్ సర్కార్ కి హైకోర్ట్ షాక్
విజయ్‌ ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కరూర్‌ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని ఉన్నత న్యాయస్థానం తేల్చి...
LATEST NEWS   Jul 28,2026 02:37 pm
విజయ్ సర్కార్ కి హైకోర్ట్ షాక్
విజయ్‌ ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కరూర్‌ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని ఉన్నత న్యాయస్థానం తేల్చి...
⚠️ You are not allowed to copy content or view source