Logo
Download our app
నెలకు ₹ 300 లకే ఇంటర్నెట్, టీవీ
NEWS   Aug 23,2024 05:52 pm
ఢిల్లీ: టీ- ఫైబర్ ప్రాజెక్టు ద్వారా పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నెలకు కేవలం ₹ 300 లకే ఇంటర్నెట్, టీవీ, ఈ- ఎడ్యుకేషన్ సేవలు అందిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.

Top News


LATEST NEWS   Jul 28,2026 10:59 pm
అమరావతి అంటే విజయవాడ, గుంటూరు కూడా
రాజధాని అమరావతిని కేవలం 29 గ్రామాల సముదాయంగా మాత్రమే చూడరాదని, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుకొని ఒక బృహత్ ప్రణాళికగా చూడాలని CM చంద్రబాబు స్పష్టం చేశారు....
LATEST NEWS   Jul 28,2026 10:59 pm
అమరావతి అంటే విజయవాడ, గుంటూరు కూడా
రాజధాని అమరావతిని కేవలం 29 గ్రామాల సముదాయంగా మాత్రమే చూడరాదని, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుకొని ఒక బృహత్ ప్రణాళికగా చూడాలని CM చంద్రబాబు స్పష్టం చేశారు....
ENTERTAINMENT   Jul 28,2026 09:58 pm
Bulgaria Rolls Out Red Carpet for Indian Cinema: Europe’s Next Big Production Hub
HYDERABAD: As Indian cinema expands its global footprint, Bulgaria is rapidly positioning itself as Europe’s premier production hub for Indian...
ENTERTAINMENT   Jul 28,2026 09:58 pm
Bulgaria Rolls Out Red Carpet for Indian Cinema: Europe’s Next Big Production Hub
HYDERABAD: As Indian cinema expands its global footprint, Bulgaria is rapidly positioning itself as Europe’s premier production hub for Indian...
LATEST NEWS   Jul 28,2026 09:37 pm
మంత్రి వాకిటి శ్రీహరికి అభినందనలు
కృష్ణ మండలం ముడుమల గ్రామంలోని వేల ఏళ్ల చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిలువరాళ్లను మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించడం హర్షణీయమని ప్రపంచాన్ని అబ్బురపరిచే నిలువరాళ్ల చరిత్ర పుస్తక...
LATEST NEWS   Jul 28,2026 09:37 pm
మంత్రి వాకిటి శ్రీహరికి అభినందనలు
కృష్ణ మండలం ముడుమల గ్రామంలోని వేల ఏళ్ల చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిలువరాళ్లను మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించడం హర్షణీయమని ప్రపంచాన్ని అబ్బురపరిచే నిలువరాళ్ల చరిత్ర పుస్తక...
⚠️ You are not allowed to copy content or view source