Logo
Download our app
అరకులోయ: గ్రామసభలో ప్రాధాన్యత పనులకు తీర్మానం
NEWS   Aug 23,2024 05:36 pm
పెదలబుడు పంచాయితీ గ్రామసభను సర్పంచ్ పెట్టేలి దాసుబాబు అధ్యక్షతన నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. చేసిన ప్రతిపాదనల ప్రకారం సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వ్యవసాయ పనులు వంటి ప్రాధాన్యతా పనులు చేయడానికి తీర్మానించడం జరిగిందన్నారు. మంచినీటికి అరకులోయ టౌన్ షిప్, చిట్టెంగొందిలలో మిని రిజర్వాయర్ లను ఏర్పాటు కొరకు తీర్మానం చేశామన్నారు. ZPTC రోషిణి, APO జగదీష్, నాయకులు, ఉపాధిహామీ కూలీలు, రైతులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
⚠️ You are not allowed to copy content or view source