Logo
Download our app
త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తా: గొట్టిపాటి లక్ష్మి
NEWS   Aug 23,2024 03:40 pm
దర్శి మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ నందు శుక్రవారం సర్పంచ్ బట్టు రామారావు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని సరైన విధానంలో వినియోగించుకోవాలని అన్నారు. గ్రామంలో త్రాగు నీటి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.

Top News


LATEST NEWS   Jul 28,2026 10:59 pm
అమరావతి అంటే విజయవాడ, గుంటూరు కూడా
రాజధాని అమరావతిని కేవలం 29 గ్రామాల సముదాయంగా మాత్రమే చూడరాదని, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుకొని ఒక బృహత్ ప్రణాళికగా చూడాలని CM చంద్రబాబు స్పష్టం చేశారు....
LATEST NEWS   Jul 28,2026 10:59 pm
అమరావతి అంటే విజయవాడ, గుంటూరు కూడా
రాజధాని అమరావతిని కేవలం 29 గ్రామాల సముదాయంగా మాత్రమే చూడరాదని, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుకొని ఒక బృహత్ ప్రణాళికగా చూడాలని CM చంద్రబాబు స్పష్టం చేశారు....
ENTERTAINMENT   Jul 28,2026 09:58 pm
Bulgaria Rolls Out Red Carpet for Indian Cinema: Europe’s Next Big Production Hub
HYDERABAD: As Indian cinema expands its global footprint, Bulgaria is rapidly positioning itself as Europe’s premier production hub for Indian...
ENTERTAINMENT   Jul 28,2026 09:58 pm
Bulgaria Rolls Out Red Carpet for Indian Cinema: Europe’s Next Big Production Hub
HYDERABAD: As Indian cinema expands its global footprint, Bulgaria is rapidly positioning itself as Europe’s premier production hub for Indian...
LATEST NEWS   Jul 28,2026 09:37 pm
మంత్రి వాకిటి శ్రీహరికి అభినందనలు
కృష్ణ మండలం ముడుమల గ్రామంలోని వేల ఏళ్ల చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిలువరాళ్లను మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించడం హర్షణీయమని ప్రపంచాన్ని అబ్బురపరిచే నిలువరాళ్ల చరిత్ర పుస్తక...
LATEST NEWS   Jul 28,2026 09:37 pm
మంత్రి వాకిటి శ్రీహరికి అభినందనలు
కృష్ణ మండలం ముడుమల గ్రామంలోని వేల ఏళ్ల చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిలువరాళ్లను మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించడం హర్షణీయమని ప్రపంచాన్ని అబ్బురపరిచే నిలువరాళ్ల చరిత్ర పుస్తక...
⚠️ You are not allowed to copy content or view source