Logo
Download our app
గ్రామసభలో పాల్గొన్న మాజీమంత్రి శ్రావణ్
NEWS   Aug 23,2024 03:05 pm
హుకుంపేట: శోభకోట పంచాయితీలో సర్పంచ్ శశిభూషన్ నాయుడు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు ముఖ్యఅతిధిగా మాజీమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ హజరయ్యారు. గ్రామాలను అభివృద్ధి పధంలో నడిపించడం, గ్రామ సభలను పటిష్టం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ఉపాధిహామీ పధక పనులు గుర్తించాలని సూచించారు. పంచాయితీ ప్రజల నుండి పలు సమస్యల పరిష్కారానికి వినతులు స్వీకరించారు. ఎంపీపీ రాజబాబు, ఎంపీటీసీ కొమ్మ రమ తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
⚠️ You are not allowed to copy content or view source