Logo
Download our app
అరకులోయలో పర్యటించిన ఉపాధిహామీ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్(విజిలెన్స్)
NEWS   Aug 23,2024 02:44 pm
అరకులోయ మండలంలోని చొంపి, పెదలబుడు, చినలబుడు పంచాయితీలలో ఉపాధిహామీ పధక రాష్ట్ర డిప్యూటీ కమిషనర్(విజిలెన్స్) డివి మల్లికార్జున పర్యటించారు. ఈ మేరకు 2023-24, 2024-25 సం.రాలలో రైతులకు ఇచ్చిన సిల్వర్ ఓక్ , సపోటా తోటలను పరిశీలించారు. రైతులకు మొక్కల పెంపకంలోని సస్యరక్షణ పద్దతులను వివరించారు. ఎంపీడీఓ ch.వెంకటేష్, ఏపిడి N. పవన్ కుమార్, ఏపీవో జగదీష్, ఈసీ జగదీష్, ఇతర ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు

Top News


LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...
⚠️ You are not allowed to copy content or view source