Logo
Download our app
గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
NEWS   Aug 23,2024 02:38 pm
గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తుని జీఆర్పీ ఎస్ఐ జి.శ్రీనివాసరావు తెలిపారు. రాజమండ్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ ఎల్.మోహన్ రావు ఆదేశాల మేరకు తుని రైల్వేస్టేషన్లో ముమ్మర తనిఖీలు చేశామన్నారు. ఒకటోవ నెంబర్ ప్లాట్‌ఫాం చివరన బ్రాజేష్ అనే వ్యక్తి ఢిల్లీకి అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతడి నుంచి 6 కిలోల 400గ్రా గంజాయిని స్వాధీన పరుచుకుని సీజ్ చేశామన్నారు.

Top News


ASTROLOGY   May 31,2026 12:03 am
ఈ వారం రాశి ఫలితాలు
ASTROLOGY   May 31,2026 12:03 am
ఈ వారం రాశి ఫలితాలు
LATEST NEWS   May 30,2026 06:47 pm
బీఆర్ఎస్‌కు కంపెల్లి కనకేష్ రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి, అలాగే పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ పదవికి కంపెల్లి కనకేష్ రాజీనామా చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర నాయకత్వ లోపం ఉండటం,...
LATEST NEWS   May 30,2026 06:47 pm
బీఆర్ఎస్‌కు కంపెల్లి కనకేష్ రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి, అలాగే పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ పదవికి కంపెల్లి కనకేష్ రాజీనామా చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర నాయకత్వ లోపం ఉండటం,...
LATEST NEWS   May 30,2026 06:45 pm
తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు: తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. మంత్రాలయం వద్ద గల్లంతైన వారిని ఉరవకొండకు చెందిన సంధ్య(22).. హైదరాబాద్‌కు చెందిన యువన్‌ చంద్ర(5), సతీశ్‌(35).. మంత్రాలయానికి...
LATEST NEWS   May 30,2026 06:45 pm
తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు: తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. మంత్రాలయం వద్ద గల్లంతైన వారిని ఉరవకొండకు చెందిన సంధ్య(22).. హైదరాబాద్‌కు చెందిన యువన్‌ చంద్ర(5), సతీశ్‌(35).. మంత్రాలయానికి...
⚠️ You are not allowed to copy content or view source