Logo
Download our app
నిజమైతే నన్ను చంపండి: టీవీ5మూర్తి
NEWS   Aug 20,2024 09:57 am
HYD: తాను వేణు స్వామిని రూ. 5 కోట్లు అడిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని జర్నలిస్ట్ మూర్తి సవాల్ విసిరారు. ఆరోపణలు నిజమైతే నన్ను కొట్టి చంపండి.. సాక్ష్యం లేకపోతే వేణుస్వామిని ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పండి. నా 30 ఏళ్ల జర్నలిజంలో ఏ ఒక్కరినీ రూపాయి అడగలేదు. ఎక్కడా డబ్బులకు లొంగని నేను నిన్ను అడుగుతానా..? అని టీవీ5 చానల్ మూర్తి ఫైరయ్యారు.

Top News


LATEST NEWS   Jul 27,2026 02:51 pm
బసవతారకం ఆస్పత్రి వద్ద అన్నదానం
HYD: బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 'రెడీ టు సర్వ్ ఫౌండేషన్', 'అమ్మ హెల్పింగ్ హాండ్స్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రికి...
LATEST NEWS   Jul 27,2026 02:51 pm
బసవతారకం ఆస్పత్రి వద్ద అన్నదానం
HYD: బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 'రెడీ టు సర్వ్ ఫౌండేషన్', 'అమ్మ హెల్పింగ్ హాండ్స్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రికి...
LATEST NEWS   Jul 27,2026 02:48 pm
BLA సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన కోఆర్డినేటర్ మానాల
నియోజకవర్గంలో BLA సూపర్వైజర్లతో కోఆర్డినేటర్ మానాల మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత బాధ్యతగా...
LATEST NEWS   Jul 27,2026 02:48 pm
BLA సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన కోఆర్డినేటర్ మానాల
నియోజకవర్గంలో BLA సూపర్వైజర్లతో కోఆర్డినేటర్ మానాల మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత బాధ్యతగా...
LATEST NEWS   Jul 27,2026 02:46 pm
రోజా, భూమనలకు పోలీసుల నోటీసులు
మాజీ మంత్రి రోజా, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కి తిరుపతి పోలీసులు నోటీసులు జారీచేశారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు...
LATEST NEWS   Jul 27,2026 02:46 pm
రోజా, భూమనలకు పోలీసుల నోటీసులు
మాజీ మంత్రి రోజా, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కి తిరుపతి పోలీసులు నోటీసులు జారీచేశారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు...
⚠️ You are not allowed to copy content or view source