Logo
Download our app
అదనపు పడకలు మంజూరు
NEWS   Aug 15,2024 10:11 am
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయా -లసిస్ అదనపు పడకలను ఎమ్మెల్యే డా. సంజయ్ ప్రారంభించారు. కేసీఆర్ హ‌యంలో 5 పడకల డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయగా, నిత్యం పెరుగుతున్న డయాలసిస్ బాధితుల కోసం ఆరోగ్య శాఖ‌ మంత్రి దామోదర రాజనరసింహను మరో 5 అదనపు పడకలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. తాజాగా డయాలసిస్ అదనపు పడకలను మంజూరు చేసిన మంత్రికి ఎమ్మెల్యే సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

Top News


LATEST NEWS   Mar 22,2026 11:19 am
₹500 కోట్ల క్లబ్‌లోకి ధురంధర్-2
రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. Sacnilk ప్రకారం ఈ సినిమా కేవలం 3...
LATEST NEWS   Mar 22,2026 11:19 am
₹500 కోట్ల క్లబ్‌లోకి ధురంధర్-2
రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. Sacnilk ప్రకారం ఈ సినిమా కేవలం 3...
LATEST NEWS   Mar 22,2026 10:32 am
రికార్డు ధ‌ర‌ల్లో చికెన్ ధ‌ర‌లు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. రంజాన్‌ మాసం, పెళ్లిళ్ల సీజన్‌, వేసవి తీవ్రత కారణంగా వారం క్రితం రూ.330 ఉన్న స్కిన్‌లెస్‌ చికెన్‌ ఇప్పుడు...
LATEST NEWS   Mar 22,2026 10:32 am
రికార్డు ధ‌ర‌ల్లో చికెన్ ధ‌ర‌లు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. రంజాన్‌ మాసం, పెళ్లిళ్ల సీజన్‌, వేసవి తీవ్రత కారణంగా వారం క్రితం రూ.330 ఉన్న స్కిన్‌లెస్‌ చికెన్‌ ఇప్పుడు...
LATEST NEWS   Mar 22,2026 05:45 am
దివ్యాంగులకు పెళ్లి - ఆశీర్వాదాలు
దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయ ట్రస్ట్ సహకారంతో, శాంతి దివ్యాంగుల సంఘం చైర్మన్ శ్రీ గిరి రజినీ ఆధ్వర్యంలో 55వ దివ్యాంగుల పెళ్లి నిర్వహించారు. వరుడు రామకృష్ణ -...
LATEST NEWS   Mar 22,2026 05:45 am
దివ్యాంగులకు పెళ్లి - ఆశీర్వాదాలు
దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయ ట్రస్ట్ సహకారంతో, శాంతి దివ్యాంగుల సంఘం చైర్మన్ శ్రీ గిరి రజినీ ఆధ్వర్యంలో 55వ దివ్యాంగుల పెళ్లి నిర్వహించారు. వరుడు రామకృష్ణ -...
⚠️ You are not allowed to copy content or view source