Logo
Download our app
40 బంగారు పతకాలతో అమెరికా టాప్‌!
NEWS   Aug 12,2024 09:02 am
తాజాగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఏకంగా 126 పతకాలతో చైనాను వెనక్కు నెట్టి తొలి స్థానంలో నిలిచింది. అమెరికా 40 బంగారు పతకాలు, 44 వెండి పతకాలు, 42 కాంస్య పతకాలు సాధించింరు. బంగారు పతకాల్లో అమెరికా రికార్డును సమం చేసినప్పటికీ చైనా 91 మెడల్స్‌తో సరిపెట్టుకుంది. రెండో స్థానానికి పరిమితమైంది. ఒక్క బంగారు పతకం కూడా సాధించని భారత్ 71వ స్థానానికి పరిమితమైంది. భారత్ తన ఖాతాలో 5 కాంస్య, ఒక వెండి పతకాన్ని వేసుకుంది. అయితే, అనర్హతకు గురైన వినేశ్ ఫోగట్ కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌ కు అప్పీలు చేసుకోవడంతో భారత పతకాల సంఖ్య పెరగొచ్చని అంచనా.

Top News


LATEST NEWS   May 04,2026 10:53 pm
మమతా బెనర్జీ ఓటమి
పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ పోటీ చేసిన భవానీపుర్‌ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు....
LATEST NEWS   May 04,2026 10:53 pm
మమతా బెనర్జీ ఓటమి
పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ పోటీ చేసిన భవానీపుర్‌ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు....
LATEST NEWS   May 04,2026 10:48 pm
త‌మిళ‌నాడు అసెంబ్లీ తుది ఫ‌లితాలు
LATEST NEWS   May 04,2026 10:48 pm
త‌మిళ‌నాడు అసెంబ్లీ తుది ఫ‌లితాలు
LATEST NEWS   May 04,2026 10:47 pm
10వ తరగతి విద్యార్థులకు ఘన సన్మానం
కామారెడ్డి పట్టణంలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. గజవాడ సాత్విక 583/600 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంక్...
LATEST NEWS   May 04,2026 10:47 pm
10వ తరగతి విద్యార్థులకు ఘన సన్మానం
కామారెడ్డి పట్టణంలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. గజవాడ సాత్విక 583/600 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంక్...
⚠️ You are not allowed to copy content or view source