Logo
Download our app
40 బంగారు పతకాలతో అమెరికా టాప్‌!
NEWS   Aug 12,2024 09:02 am
తాజాగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఏకంగా 126 పతకాలతో చైనాను వెనక్కు నెట్టి తొలి స్థానంలో నిలిచింది. అమెరికా 40 బంగారు పతకాలు, 44 వెండి పతకాలు, 42 కాంస్య పతకాలు సాధించింరు. బంగారు పతకాల్లో అమెరికా రికార్డును సమం చేసినప్పటికీ చైనా 91 మెడల్స్‌తో సరిపెట్టుకుంది. రెండో స్థానానికి పరిమితమైంది. ఒక్క బంగారు పతకం కూడా సాధించని భారత్ 71వ స్థానానికి పరిమితమైంది. భారత్ తన ఖాతాలో 5 కాంస్య, ఒక వెండి పతకాన్ని వేసుకుంది. అయితే, అనర్హతకు గురైన వినేశ్ ఫోగట్ కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌ కు అప్పీలు చేసుకోవడంతో భారత పతకాల సంఖ్య పెరగొచ్చని అంచనా.

Top News


LIFE STYLE   Oct 18,2025 11:42 am
భారీగా పతనమైన బంగారం, వెండి రేట్లు
బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా కళ్లెం పడింది. వెండి ధర ఒక్కరోజే కిలోపై ₹13,000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 13,000 పతనమై...
LIFE STYLE   Oct 18,2025 11:42 am
భారీగా పతనమైన బంగారం, వెండి రేట్లు
బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా కళ్లెం పడింది. వెండి ధర ఒక్కరోజే కిలోపై ₹13,000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 13,000 పతనమై...
BIG NEWS   Oct 18,2025 11:30 am
TG: కొన‌సాగుతోన్న బీసీ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ పాటిస్తున్నాయి. ఈ...
BIG NEWS   Oct 18,2025 11:30 am
TG: కొన‌సాగుతోన్న బీసీ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ పాటిస్తున్నాయి. ఈ...
LATEST NEWS   Oct 18,2025 07:22 am
బీసీలు 42 % కాదు.. 52%: ఈటల
హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ బీసీ బంద్‌లో పాల్గొని మాట్లాడారు. ‘‘బీసీలు 52 శాతం ఉంటే...
LATEST NEWS   Oct 18,2025 07:22 am
బీసీలు 42 % కాదు.. 52%: ఈటల
హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ బీసీ బంద్‌లో పాల్గొని మాట్లాడారు. ‘‘బీసీలు 52 శాతం ఉంటే...
⚠️ You are not allowed to copy content or view source