Logo
Download our app
వృద్ధుల రక్షణ చట్టంపై అవగాహన
NEWS   Sep 15,2026 07:49 pm
హనుమకొండ జిల్లాలోని కాజీపేట ప్రాంతంలో ఉన్న సహృదయ వృద్ధాశ్రమంలో వృద్ధుల పోషణ రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఎ కార్యదర్శి నెరేళ్ల వెంకట హైమా పూజిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె రక్షణ చట్టంపై అవగాహన కల్పించారు.ఎవరైనా వేదింపులకు గురైతే డిఎల్ఎస్ఎ లేదా ట్రిబ్యునల్ ను సంప్రదించాలని సూచించారు. వృద్ధులను గౌరవించడం సంస్కారానికి నిదర్శనం అని పేర్కొన్నారు.

Top News


LATEST NEWS   Sep 15,2026 07:50 pm
విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు
హనుమకొండ జిల్లాలోని కాజీపేట ప్రాంతంలో ఉన్న సహృదయ వృద్ధాశ్రమంలో వృద్ధుల పోషణ రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఎ కార్యదర్శి నెరేళ్ల వెంకట...
LATEST NEWS   Sep 15,2026 07:50 pm
విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు
హనుమకొండ జిల్లాలోని కాజీపేట ప్రాంతంలో ఉన్న సహృదయ వృద్ధాశ్రమంలో వృద్ధుల పోషణ రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఎ కార్యదర్శి నెరేళ్ల వెంకట...
LATEST NEWS   Sep 15,2026 07:49 pm
నడిరోడ్డుపై చెట్టుకి ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
హనుమకొండ నగరంలో ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో యువకుడు నడిరోడ్డుపై డివైడర్ మధ్యలో ఉన్న చెట్టుకు ఉరి...
LATEST NEWS   Sep 15,2026 07:49 pm
నడిరోడ్డుపై చెట్టుకి ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
హనుమకొండ నగరంలో ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో యువకుడు నడిరోడ్డుపై డివైడర్ మధ్యలో ఉన్న చెట్టుకు ఉరి...
LATEST NEWS   Sep 15,2026 07:48 pm
రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన
జగిత్యాలలోని గాంధీనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డా.కృష్ణ కుమారి ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని Dy.DMHO డా. జైపాల్ రెడ్డి...
LATEST NEWS   Sep 15,2026 07:48 pm
రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన
జగిత్యాలలోని గాంధీనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డా.కృష్ణ కుమారి ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని Dy.DMHO డా. జైపాల్ రెడ్డి...
⚠️ You are not allowed to copy content or view source