Logo
Download our app
పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
NEWS   Aug 27,2026 11:36 pm
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వేణు ఆరోపించారు. హనుమకొండలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని నిరసన చేపట్టారు. ప్రభుత్వం పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Top News


ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి.. రాఖీపౌర్ణమి
అమ్మ పంచే ప్రేమ.. ఆప్యాయత, నాన్న చూపే అనురాగాన్ని, బాధ్యతను.. సమపాళ్ళలో అందించగల గొప్ప శక్తే అన్న.. జీవితంలో తల్లి తండ్రులు ఎంత ముఖ్య పాత్రను...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి.. రాఖీపౌర్ణమి
అమ్మ పంచే ప్రేమ.. ఆప్యాయత, నాన్న చూపే అనురాగాన్ని, బాధ్యతను.. సమపాళ్ళలో అందించగల గొప్ప శక్తే అన్న.. జీవితంలో తల్లి తండ్రులు ఎంత ముఖ్య పాత్రను...
⚠️ You are not allowed to copy content or view source