స్వశక్తి సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: ఎమ్మెల్యే
NEWS Aug 19,2026 09:49 am
మహిళా స్వశక్తి సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామంలో రూ.10లక్షలతో నిర్మించే శ్రీలక్ష్మీ మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈకార్యక్రమంలో DCC అధ్యక్షుడు నందయ్య, AMC చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, సర్పంచ్ వంశీ, సమీండ్ల శ్రీనివాస్, mpdo రమాదేవి, ఎమ్మార్వో హకీమ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.