విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు
NEWS Aug 16,2026 10:29 am
మార్చి 2026 పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రథమ స్థానంలో నిలిచిన ముచ్చకర్ల గిరీష్కు దొండా రాంబాబు రూ.5 వేల నగదు బహుమతి అందించారు. కోడూరు ప్రియ వందనకు రూ.5 వేలు, ద్వితీయ స్థానం సాధించిన తలారి ఉమకు రూ.3 వేలు, తృతీయ స్థానం సాధించిన సలాది దివ్యరాణికి రూ.2 వేల చొప్పున ఎంపీటీసీ వెంకటరమణ అందజేశారు. విద్యార్థులను అభినందించారు.