మహిళా SIపై దాడి ఘటనపై లోకేష్ ఆగ్రహం
NEWS Jul 31,2026 08:50 am
జగన్ శ్రీకాకుళం పర్యటనలో మహిళా SI పై జరిగిన దాడి ఘటనపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న బూర్జ మహిళా ఎస్సై ఎం. ప్రవల్లికపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించి, తోపులా పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ వైసీపీ గూండాలకు మర్చిపోలేని ట్రీట్మెంట్ ఉంటుందన్నారు లోకేష్.