నాంపల్లి కోర్టుకు కేటీఆర్.విచారణ వాయిదా
NEWS Jul 31,2026 12:37 pm
తెలంగాణలో సంచలనం కలిగించిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఎ2గా ఉన్న ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు..