Logo
Download our app
ఏపీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్
NEWS   Jul 30,2026 01:10 pm
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ కోర్టులో సరెండర్ పిటిషన్ వేశారు ఏ10 సైఫ్ అహ్మద్. రాజ్ కెసిరెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైన సైఫ్ అహ్మద్ వేసిన పిటిషన్ సంచలనంగా మారింది. ఈ లిక్కర్ స్కాంలో రాజ్ కెసిరెడ్డితో పాటు నగదు లావాదేవీల్లో కీలకంగా వ్యవహరించారని సైఫ్ అహ్మద్ పై ఆరోపణలున్నాయి..

Top News


LATEST NEWS   Jul 30,2026 02:25 pm
ఈనెల 31న భోగాపురం ఎయిర్పోర్ట్ రన్ 5కె
ఆగస్ట్ 1న భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ (శుక్రవారం)...
LATEST NEWS   Jul 30,2026 02:25 pm
ఈనెల 31న భోగాపురం ఎయిర్పోర్ట్ రన్ 5కె
ఆగస్ట్ 1న భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ (శుక్రవారం)...
LATEST NEWS   Jul 30,2026 02:22 pm
గాదె సాయికృష్ణ కేసులో నాగరాజు విచారణ
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుదర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఐ నాగరాజును ప్రత్యేక...
LATEST NEWS   Jul 30,2026 02:22 pm
గాదె సాయికృష్ణ కేసులో నాగరాజు విచారణ
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుదర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఐ నాగరాజును ప్రత్యేక...
LATEST NEWS   Jul 30,2026 02:14 pm
డీఎంకెకి పన్నీర్ సెల్వం గుడ్ బై
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే శాసనసభ్యుడు ఓ పన్నీర్ సెల్వం పార్టీ మారతారన్న ఊహాగానాలు ఉపందుకున్నాయి. డీఎంకేలో చేరి ఆరు నెలలు గడిచినా తనకు, తన కుమారుడికి...
LATEST NEWS   Jul 30,2026 02:14 pm
డీఎంకెకి పన్నీర్ సెల్వం గుడ్ బై
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే శాసనసభ్యుడు ఓ పన్నీర్ సెల్వం పార్టీ మారతారన్న ఊహాగానాలు ఉపందుకున్నాయి. డీఎంకేలో చేరి ఆరు నెలలు గడిచినా తనకు, తన కుమారుడికి...
⚠️ You are not allowed to copy content or view source