కరెంట్ వైర్లకు అడ్డు ఉన్న కొమ్మల నరికివేత
NEWS Jul 28,2026 01:53 pm
విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్ శాఖ వారు ఇష్టాను రీతిలో నరికివేశారని పలువురు ఆరోపించారు. అనాజ్ పూర్ లో ఏపుగా పెరిగిన వాటిని మరమ్మతుల, నిర్వహణ పనుల్లో భాగంగా అడ్డంగా నరికి వేశారని తెలిపారు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి వనమహోత్సవం నిర్వహిస్తుంటే కరెంట్ డిపార్ట్మెంట్ ఇలా చేయడంపై పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు.