Logo
Download our app
మళ్లీ మాస్క్ ధరించాలా?
NEWS   Jul 19,2026 09:15 pm
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు నమోదవుతున్నప్పటికీ కొత్త కరోనా వేవ్‌కు ఎలాంటి సంకేతాలు లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జూన్ 26 నుంచి జులై 16 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 12 కేసులు నమోదవగా, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న 4గురు మృతి చెందారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రస్తుతం అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లేదా జలుబు లక్షణాలు ఉన్నప్పుడు మాస్క్ ధరించడం మంచిది.

Top News


LATEST NEWS   Jul 20,2026 03:12 am
జేడీ వాన్స్ దంపతులకు 4వ‌ సంతానం!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఉషా వాన్స్ దంపతులు తమ నాలుగో సంతానానికి స్వాగతం పలికారు. మేరీల్యాండ్‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో ఉషా...
LATEST NEWS   Jul 20,2026 03:12 am
జేడీ వాన్స్ దంపతులకు 4వ‌ సంతానం!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఉషా వాన్స్ దంపతులు తమ నాలుగో సంతానానికి స్వాగతం పలికారు. మేరీల్యాండ్‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో ఉషా...
LATEST NEWS   Jul 19,2026 10:05 pm
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు నిరంతరాయంగా కొనసాగుతాయి. ఈ విడత సెషన్స్‌లో...
LATEST NEWS   Jul 19,2026 10:05 pm
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు నిరంతరాయంగా కొనసాగుతాయి. ఈ విడత సెషన్స్‌లో...
LATEST NEWS   Jul 19,2026 01:46 pm
వార రాశి ఫలాలు
LATEST NEWS   Jul 19,2026 01:46 pm
వార రాశి ఫలాలు
⚠️ You are not allowed to copy content or view source