APSFTVTDC కొత్త కమిటీ ఇదే..
NEWS May 22,2026 03:07 pm
సినీ, టెలివిజన్, రంగస్థల కళల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం కొత్త కమిటీని ప్రకటించింది. చైర్మన్గా నిర్మాత భరత్ భూషణ్ నియమితులయ్యారు. వైస్ చైర్మన్గా డైరెక్టర్ చిక్కాల మెహర్ రమేష్. మరో 14 మందిని డైరెక్టర్లుగా నియమించింది. నటులు సుమన్, శివాజీ, ఝాన్సీ. ఎస్.వి. కృష్ణారెడ్డి, వి. సముద్ర, బుర్రా సాయిమాధవ్. చదలవాడ శ్రీనివాసరావు, కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద, జర్నలిస్ట్ కే. ఉమామహేశ్వర రావు, కందిమళ్ల సాంబశివరావు, మీర్.ఎస్, ఏ. సత్యనారాయణ, రాజ్ వెంకటేశ్వర యాదవ్, సత్యనారాయణలను నియమించింది.