Logo
Download our app
ఒక గంటసేపు లైట్లు ఆఫ్ చేయండి!
NEWS   Mar 28,2026 06:25 pm
ఎర్త్ అవర్ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు నిర్వహించనున్నారు. ఈ ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు GHMC విజ్ఞప్తి చేసింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ కార్యక్రమం జరుగనుంది. ఇందులో భాగంగా GHMC ఆధ్వర్యంలో అవసరం లేని అన్ని విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆఫ్ చేయాలని నగరవాసులకు సూచించారు.

Top News


BIG NEWS   Mar 28,2026 05:33 pm
மின்னணு வாக்குப்பதிவு இயந்திரங்கள் அனுப்பி வைப்பு
திருவாரூர் மாவட்ட தேர்தல் பொது பார்வையாளர்கள் அனுபமா, அஜய்யாதவ், ஆசிஸ் தலைமையில் ரேண்டம் முறையில் வாக்குசாவடி வாரியாக ஒதுக்கீடு செய்யப்பட்ட மின்னணு வாக்குப்பதிவு இயந்திரங்கள் மற்றும் விவிபேட்...
BIG NEWS   Mar 28,2026 05:33 pm
மின்னணு வாக்குப்பதிவு இயந்திரங்கள் அனுப்பி வைப்பு
திருவாரூர் மாவட்ட தேர்தல் பொது பார்வையாளர்கள் அனுபமா, அஜய்யாதவ், ஆசிஸ் தலைமையில் ரேண்டம் முறையில் வாக்குசாவடி வாரியாக ஒதுக்கீடு செய்யப்பட்ட மின்னணு வாக்குப்பதிவு இயந்திரங்கள் மற்றும் விவிபேட்...
LATEST NEWS   Mar 28,2026 05:32 pm
‘తొలి ముద్ద’ కార్యక్రమం ప్రారంభం
HYD: చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం కింద ‘తొలిముద్ద’ కార్యక్రమాన్ని లాంఛనంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రెడీ టూ కుక్‌ ఫుడ్‌ (ఉప్మా, కిచిడీ మిక్స్‌)ను బ్రేక్‌...
LATEST NEWS   Mar 28,2026 05:32 pm
‘తొలి ముద్ద’ కార్యక్రమం ప్రారంభం
HYD: చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం కింద ‘తొలిముద్ద’ కార్యక్రమాన్ని లాంఛనంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రెడీ టూ కుక్‌ ఫుడ్‌ (ఉప్మా, కిచిడీ మిక్స్‌)ను బ్రేక్‌...
LATEST NEWS   Mar 28,2026 04:17 pm
మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
నర్సంపేట మున్సిపాలిటీ 16వ వార్డులో మహిళలకు ఇందిరమ్మ చీరలను మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్, వార్డు కౌన్సిలర్ బానోతు నవీన్ నాయక్ పంపిణీ చేశారు. ఈ...
LATEST NEWS   Mar 28,2026 04:17 pm
మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
నర్సంపేట మున్సిపాలిటీ 16వ వార్డులో మహిళలకు ఇందిరమ్మ చీరలను మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్, వార్డు కౌన్సిలర్ బానోతు నవీన్ నాయక్ పంపిణీ చేశారు. ఈ...
⚠️ You are not allowed to copy content or view source