సీఎంలతో ప్రధాని వర్చువల్ భేటీ
NEWS Mar 27,2026 09:19 pm
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన భద్రతను సమీక్షించేందుకు ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. యుద్ధం కారణంగా ఎదురయ్యే సవాళ్లు, రాష్ట్రాల సన్నద్ధతపై ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సీఎంలతో సమీక్ష నిర్వహించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు భారత్ అనుసరించే విధానాలు సీఎంలకు ప్రధాని వివరించారు.