Logo
Download our app
సీఎంలతో సమావేశం కానున్న మోదీ
NEWS   Mar 26,2026 05:04 pm
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంతో ప్రధాని మోదీ మార్చి 27న వర్చువల్‌గా సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారితో మాట్లాడనున్న మోదీ.. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్‌ అనుసరిస్తున్న విధానాలను వివరించనున్నట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల సన్నద్ధత, సహకారంపై చర్చించనున్నట్లు స‌మాచారం.

Top News


LATEST NEWS   Mar 26,2026 05:08 pm
బాలుడిని కిడ్నాప్ చేసి హ‌త్య చేసిన బావ‌
అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో బాలుడి అపహరణ విషాదాంతమైంది. ఏడేళ్ల వేంచంద్రను అతని బావ బోయ సర్వేశ్‌ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి హత్య చేసినట్లు...
LATEST NEWS   Mar 26,2026 05:08 pm
బాలుడిని కిడ్నాప్ చేసి హ‌త్య చేసిన బావ‌
అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో బాలుడి అపహరణ విషాదాంతమైంది. ఏడేళ్ల వేంచంద్రను అతని బావ బోయ సర్వేశ్‌ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి హత్య చేసినట్లు...
LATEST NEWS   Mar 26,2026 04:52 pm
'FLS సర్వే విజయవంతం చేయాలి'
జిల్లాలో ఈ నెల 30, 31 తేదీలలో నిర్వహించనున్న ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని డీఈవో బి. నాగలక్ష్మి సూచించారు. భద్రాచలం ఉపాధ్యాయ విద్యా...
LATEST NEWS   Mar 26,2026 04:52 pm
'FLS సర్వే విజయవంతం చేయాలి'
జిల్లాలో ఈ నెల 30, 31 తేదీలలో నిర్వహించనున్న ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని డీఈవో బి. నాగలక్ష్మి సూచించారు. భద్రాచలం ఉపాధ్యాయ విద్యా...
LATEST NEWS   Mar 26,2026 04:51 pm
ఆంజనేయ స్వాములకు సర్పంచ్ బిక్ష
కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో ఆంజనేయస్వామి మాల ధరించిన భక్తులకు సర్పంచ్ రజియా బేగం అజీమ్ అన్నప్రసాదం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ-ముస్లిం భేదం లేకుండా గ్రామ...
LATEST NEWS   Mar 26,2026 04:51 pm
ఆంజనేయ స్వాములకు సర్పంచ్ బిక్ష
కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో ఆంజనేయస్వామి మాల ధరించిన భక్తులకు సర్పంచ్ రజియా బేగం అజీమ్ అన్నప్రసాదం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ-ముస్లిం భేదం లేకుండా గ్రామ...
⚠️ You are not allowed to copy content or view source