Logo
Download our app
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు
NEWS   Mar 26,2026 08:41 am
ఇటీవల భారీ స్థాయిలో పడిపోయిన పసిడి, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (8.30 స‌మ‌యం) వ‌ర‌కు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,680గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,460గా ఉంది. కిలో వెండి రూ.2,60,100కు పెరిగింది.

Top News


BIG NEWS   Mar 26,2026 08:53 am
పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ
పెట్రోల్‌ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రకటన, 2 నెలలకు సరిపడా పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, భయాందోళనలకు గురికావ‌ద్ద‌ని మంత్రి ఉత్తమ్‌...
BIG NEWS   Mar 26,2026 08:53 am
పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ
పెట్రోల్‌ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రకటన, 2 నెలలకు సరిపడా పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, భయాందోళనలకు గురికావ‌ద్ద‌ని మంత్రి ఉత్తమ్‌...
LATEST NEWS   Mar 26,2026 03:45 am
ఘోరం: 13 మంది సజీవ దహనం
ప్రకాశం: మార్కాపురం (మం) రాయవరం వద్ద ఈ ఉద‌యం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఎదురెదురుగా ఢీకొని 13 మంది సజీవ దహనం...
LATEST NEWS   Mar 26,2026 03:45 am
ఘోరం: 13 మంది సజీవ దహనం
ప్రకాశం: మార్కాపురం (మం) రాయవరం వద్ద ఈ ఉద‌యం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఎదురెదురుగా ఢీకొని 13 మంది సజీవ దహనం...
LATEST NEWS   Mar 25,2026 11:17 pm
డిసిసి అధ్యక్షులను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..
నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జునైద్ మెమన్, కార్యదర్శి ఖిజర్ మర్యాదపూర్వకంగా...
LATEST NEWS   Mar 25,2026 11:17 pm
డిసిసి అధ్యక్షులను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..
నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జునైద్ మెమన్, కార్యదర్శి ఖిజర్ మర్యాదపూర్వకంగా...
⚠️ You are not allowed to copy content or view source