Logo
Download our app
అమిత్ షాకు 'ఉనిక' పుస్తకం అందించిన చెన్నమనేని విద్యాసాగర్ రావు
NEWS   Mar 25,2026 05:43 pm
ఢిల్లీ: మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తన ఆత్మకథ “ఉనిక” పుస్తకాన్ని అమిత్ షాకు అందించారు. వీరు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. చెన్నమనేని విద్యాసాగర్ రావు తన సుదీర్ఘకాల ప్రజాజీవితంలో ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి, మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన అనుభవాలను “ఉనిక” ఆత్మకథలో విశదీకరించారు.

Top News


LATEST NEWS   Mar 25,2026 11:17 pm
డిసిసి అధ్యక్షులను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..
నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జునైద్ మెమన్, కార్యదర్శి ఖిజర్ మర్యాదపూర్వకంగా...
LATEST NEWS   Mar 25,2026 11:17 pm
డిసిసి అధ్యక్షులను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..
నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జునైద్ మెమన్, కార్యదర్శి ఖిజర్ మర్యాదపూర్వకంగా...
LATEST NEWS   Mar 25,2026 09:32 pm
ఇందిరపై కామెంట్స్.. సభలో రచ్చ
TG: ఇందిర గాంధీపై BJP MLAరాకేశ్ రెడ్డి కామెంట్స్ సభలో BJP-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఆమెపై అలాంటి వ్యాఖ్యలు హరీశ్ రావు సహా...
LATEST NEWS   Mar 25,2026 09:32 pm
ఇందిరపై కామెంట్స్.. సభలో రచ్చ
TG: ఇందిర గాంధీపై BJP MLAరాకేశ్ రెడ్డి కామెంట్స్ సభలో BJP-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఆమెపై అలాంటి వ్యాఖ్యలు హరీశ్ రావు సహా...
LATEST NEWS   Mar 25,2026 05:32 pm
కాంగ్రెస్‌ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!
TG: సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. జీవన్‌రెడ్డితో పాటు 1500 మంది కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పారు. కొంతమంది తనను అణగదొక్కాలని...
LATEST NEWS   Mar 25,2026 05:32 pm
కాంగ్రెస్‌ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!
TG: సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. జీవన్‌రెడ్డితో పాటు 1500 మంది కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పారు. కొంతమంది తనను అణగదొక్కాలని...
⚠️ You are not allowed to copy content or view source