Logo
Download our app
రోడ్డు డివైడర్‌లో మొక్కలు నాటే కార్యక్రమం
NEWS   Mar 25,2026 03:45 pm
లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీ కాలనీ, బావోజీ తండా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు దుర్గా భవాని, నూతక్కి భవాని ఆధ్వర్యంలో సర్పంచ్ వి. హథీరామ్ పర్యవేక్షణలో రోడ్డు డివైడర్‌లో మొక్కలు నాటారు. శ్రీరామ నవమి సందర్భంగా రోడ్డు శుభ్రతతో పాటు పచ్చదనం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల సంరక్షణకు సహకరించాలని కోరారు.

Top News


LATEST NEWS   Mar 25,2026 03:45 pm
విద్యుత్ బస్సులు ఆర్టీసీకే ఇవ్వాలి: CITU
సీఐటీయూ పిలుపు మేరకు కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యుత్ బస్సులను ప్రైవేటుకు ఇవ్వకుండా ఆర్టీసీయే కొనుగోలు చేయాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు....
LATEST NEWS   Mar 25,2026 03:45 pm
విద్యుత్ బస్సులు ఆర్టీసీకే ఇవ్వాలి: CITU
సీఐటీయూ పిలుపు మేరకు కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యుత్ బస్సులను ప్రైవేటుకు ఇవ్వకుండా ఆర్టీసీయే కొనుగోలు చేయాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు....
LATEST NEWS   Mar 25,2026 03:41 pm
Ram Charan: రామ్‌‍చరణ్ త్వరగా కోలుకోవాలి: పవన్
షూటింగులో గాయపడిన రామ్‌చరణ్ త్వరగా కోలుకోవాలని ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ మేరకు జనసేన పార్టీ 'X' వేదికగా ట్వీట్ చేసింది. రామ్‌చరణ్...
LATEST NEWS   Mar 25,2026 03:41 pm
Ram Charan: రామ్‌‍చరణ్ త్వరగా కోలుకోవాలి: పవన్
షూటింగులో గాయపడిన రామ్‌చరణ్ త్వరగా కోలుకోవాలని ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ మేరకు జనసేన పార్టీ 'X' వేదికగా ట్వీట్ చేసింది. రామ్‌చరణ్...
LATEST NEWS   Mar 24,2026 07:50 pm
'కరోనా విషాదాలను మోదీ మరచిపోయారు'
పశ్చిమాసియా సంక్షోభాన్ని కరోనాతో పోలుస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కొవిడ్ సమయంలో చోటుచేసుకున్న ఘటనలను, విషాదాలను ఆయన మరచిపోయారని...
LATEST NEWS   Mar 24,2026 07:50 pm
'కరోనా విషాదాలను మోదీ మరచిపోయారు'
పశ్చిమాసియా సంక్షోభాన్ని కరోనాతో పోలుస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కొవిడ్ సమయంలో చోటుచేసుకున్న ఘటనలను, విషాదాలను ఆయన మరచిపోయారని...
⚠️ You are not allowed to copy content or view source