పంచముఖ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
NEWS Mar 24,2026 02:06 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శ్రీ కాలనీ గేటు వద్ద శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వినయ్ ఆచార్యులు మాట్లాడుతూ.. స్వామివారికి విదవిధ పూలమాలతో అలంకరించమని తెలిపారు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ పూజా కార్యక్రమంలో అర్చకులు భార్గవ్ చార్యులు. అర్చకులు వినయ్ చార్యులు. కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.