రంగాపురంలో క్షుద్ర పూజలు కలకలం
NEWS Mar 23,2026 01:41 pm
పాల్వంచ మండలం రంగాపురం గ్రామ ప్రాథమిక పాఠశాల గేట్ ఎదురుగా నిన్న (ఆదివారం రోజు) రాత్రి స్కూల్ గేట్ ఎదురుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్లు లభ్యయ్యాయి. స్కూల్ గేట్ ఎదురుగా నిమ్మకాయలు, బొగ్గు, కొబ్బరికాయ వంటివి రకరకాలుగా అలంకరించి క్షుద్ర పూజలు చేశారంటూ స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.