ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు: CM రేవంత్
NEWS Mar 20,2026 10:51 pm
విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురాబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో +2 విధానం అమలులో ఉందని, జాతీయ స్థాయి అధ్యనం తర్వాత రాష్ట్రంలోను విద్యావ్యవస్థలో మార్పులు చేయబోతున్నామని చెప్పారు. ఇకపై SSC బోర్డు లేనట్టేనని పదోతరగతి పరీక్షలు ఉండబోవన్నారు. విద్యావ్యవస్థలో మార్పులపై కమిటీ అధ్యయనం చేస్తోందని, విద్యావ్యవస్థలో మార్పులపై ఎడ్యుకేషన్ కమిషన్ నివేదికే ఫైనల్ కాదన్నారు.