గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025’ ప్రదానోత్సవం
NEWS Mar 19,2026 03:27 pm
HYD: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025’ ప్రదానోత్సవం హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవంగా జరిగింది. ఎంపిక చేసిన సినీ కళాకారులకు అవార్డులు అందించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు విజేతలకు అవార్డులు అందజేశారు. ఈ వేడుకలో చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, రామ్ చరణ్, నాగ చైతన్య, శోభిత, రశ్మిక తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమ, ప్రదీప్ హోస్ట్ చేశారు.