Logo
Download our app
ప్రతినెలా రూ.3,000 పెన్షన్ రావాలంటే..
NEWS   Mar 17,2026 02:05 pm
చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో భరోసా కల్పించేందుకు కేంద్రం ‘PM-Kisan Maandhan Yojana’ను అమలు చేస్తోంది. 18-40ఏళ్ల మధ్య వయసున్న రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 చొప్పున పొదుపు చేయాలి. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందవచ్చు. రైతు మరణిస్తే భాగస్వామికి 50% పెన్షన్ అందిస్తారు. రైతులు ఆధార్, బ్యాంక్ వివరాలతో ‘మీసేవ’, CSC కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చు.

Top News


LATEST NEWS   May 02,2026 02:27 pm
మెట్‌పల్లి పట్టణంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఉన్న 4 దుకాణాలలో మంటలు అంటుకోవ‌డంతో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆయిల్ దుకాణం ఉండడంతో మంటలు వేగంగా...
LATEST NEWS   May 02,2026 02:27 pm
మెట్‌పల్లి పట్టణంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఉన్న 4 దుకాణాలలో మంటలు అంటుకోవ‌డంతో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆయిల్ దుకాణం ఉండడంతో మంటలు వేగంగా...
LATEST NEWS   May 02,2026 09:55 am
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని India Meteorological Department హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు...
LATEST NEWS   May 02,2026 09:55 am
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని India Meteorological Department హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు...
LATEST NEWS   May 02,2026 09:50 am
ఎక్స్‌ప్రెస్‌వే 4 గిన్నిస్ రికార్డులు!
బెంగళూరు–కడప–విజయవాడ ఆర్థిక కారిడార్‌ (NH-544G) నిర్మాణంలో నేష‌న‌ల్ హైవే 4 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. పుట్టపర్తి సమీపంలో 24 గంటల్లో 28.89 లేన్ km ...
LATEST NEWS   May 02,2026 09:50 am
ఎక్స్‌ప్రెస్‌వే 4 గిన్నిస్ రికార్డులు!
బెంగళూరు–కడప–విజయవాడ ఆర్థిక కారిడార్‌ (NH-544G) నిర్మాణంలో నేష‌న‌ల్ హైవే 4 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. పుట్టపర్తి సమీపంలో 24 గంటల్లో 28.89 లేన్ km ...
⚠️ You are not allowed to copy content or view source