Logo
Download our app
అక్రమ మొరం తరలింపును అడ్డుకున్న పాలితం గ్రామస్థులు
NEWS   Mar 17,2026 01:30 pm
పెద్దపల్లి మండలం పాలితం గ్రామంలో అక్రమంగా జరుగుతున్న మొరం తరలింపును గ్రామస్థులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా జేసీబీ సహాయంతో మట్టి తవ్వకాలు నిర్వహించి, టిప్పర్ల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు. పెద్దపల్లికి చెందిన కొంతమంది నాయకులు ఇష్టారాజ్యంగా ఈ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని, వెంటనే అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టాలని అధికారులను గ్రామస్తులు కోరారు.

Top News


LATEST NEWS   Mar 17,2026 02:19 pm
సంజయ్ వ‌ల్లే పార్టీ మార్పు: జీవన్‌రెడ్డి
తాను పార్టీ మారాలని ఆలోచించేందుకు కారణం జ‌గిత్యాల‌ ఎమ్మెల్యే సంజయ్‌ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఇంకా తాను పార్టీలో ఉన్నట్లు...
LATEST NEWS   Mar 17,2026 02:19 pm
సంజయ్ వ‌ల్లే పార్టీ మార్పు: జీవన్‌రెడ్డి
తాను పార్టీ మారాలని ఆలోచించేందుకు కారణం జ‌గిత్యాల‌ ఎమ్మెల్యే సంజయ్‌ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఇంకా తాను పార్టీలో ఉన్నట్లు...
LIFE STYLE   Mar 17,2026 02:10 pm
కొత్త గ్యాస్ బుకింగ్ నంబర్లు ఇవే..
సిలిండర్ బుకింగ్‌లో అంతరాయం ఏర్పడొద్దనే ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ (IOCL) నూత‌న‌ హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 8927225667కు...
LIFE STYLE   Mar 17,2026 02:10 pm
కొత్త గ్యాస్ బుకింగ్ నంబర్లు ఇవే..
సిలిండర్ బుకింగ్‌లో అంతరాయం ఏర్పడొద్దనే ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ (IOCL) నూత‌న‌ హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 8927225667కు...
LATEST NEWS   Mar 17,2026 02:05 pm
ప్రతినెలా రూ.3,000 పెన్షన్ రావాలంటే..
చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో భరోసా కల్పించేందుకు కేంద్రం ‘PM-Kisan Maandhan Yojana’ను అమలు చేస్తోంది. 18-40ఏళ్ల మధ్య వయసున్న రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200...
LATEST NEWS   Mar 17,2026 02:05 pm
ప్రతినెలా రూ.3,000 పెన్షన్ రావాలంటే..
చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో భరోసా కల్పించేందుకు కేంద్రం ‘PM-Kisan Maandhan Yojana’ను అమలు చేస్తోంది. 18-40ఏళ్ల మధ్య వయసున్న రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200...
⚠️ You are not allowed to copy content or view source