Logo
Download our app
తాగునీటి పైపులైన్‌ల‌కు నిప్పు
NEWS   Mar 16,2026 03:31 pm
బొర్రా పంచాయతీ పరిధిలోని పెద్దూరు గ్రామానికి తాగునీరు అందించే పైపులైన్లను ఆదివారం రాత్రి అగంతకులు నిప్పంటించారు. మంటలతో పైపులైన్లు పూర్తిగా కాలిపోవడంతో గ్రామానికి నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనపై పోలీస్ శాఖ వెంటనే స్పందించి పైపులైన్లకు నిప్పంటించిన సంఘ విద్రోహులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ‌స్తులు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పెద్దూరు గ్రామానికి త్వరగా తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Top News


BIG NEWS   Mar 24,2026 02:06 pm
வாகன சோதனையில் ரூ 3 லட்சம் அளவில் பறிமுதல்
திருவாரூர் மாவட்டம் கொரடாச்சேரி பத்தூர் வட்டார அலுவலர் சுவாமிநாதன் தலைமையிலான கண்காணிப்பு குழுவினர் நடத்திய வாகன சோதனையின் போது கார் ஒன்றில் வந்த கூத்தாநல்லூரை சேர்ந்த சானாஸ்...
BIG NEWS   Mar 24,2026 02:06 pm
வாகன சோதனையில் ரூ 3 லட்சம் அளவில் பறிமுதல்
திருவாரூர் மாவட்டம் கொரடாச்சேரி பத்தூர் வட்டார அலுவலர் சுவாமிநாதன் தலைமையிலான கண்காணிப்பு குழுவினர் நடத்திய வாகன சோதனையின் போது கார் ஒன்றில் வந்த கூத்தாநல்லூரை சேர்ந்த சானாஸ்...
LATEST NEWS   Mar 24,2026 02:06 pm
పంచముఖ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శ్రీ కాలనీ గేటు వద్ద శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు...
LATEST NEWS   Mar 24,2026 02:06 pm
పంచముఖ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శ్రీ కాలనీ గేటు వద్ద శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు...
LATEST NEWS   Mar 24,2026 02:05 pm
ఐ.ఐ.టి నేషనల్ లెవెల్ 12 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
మెట్ పల్లిలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ విద్యార్థులు ఐఐటి నేషనల్ లెవెల్ పరీక్షలో ప్రతిభ కనబరిచి 12 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన...
LATEST NEWS   Mar 24,2026 02:05 pm
ఐ.ఐ.టి నేషనల్ లెవెల్ 12 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
మెట్ పల్లిలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ విద్యార్థులు ఐఐటి నేషనల్ లెవెల్ పరీక్షలో ప్రతిభ కనబరిచి 12 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన...
⚠️ You are not allowed to copy content or view source