Logo
Download our app
అమరావతి: పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
NEWS   Mar 16,2026 02:49 pm
అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి సందర్భంగా అమరావతిలోని శాఖమూరులో పొట్టి శ్రీరాములు ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. 58 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో 6.8 ఎకరాల స్మృతి వనం కూడా ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్ట్యాచూ ఆఫ్ శాక్రిఫైజ్ నామకరణం చేశామని చంద్రబాబు చెప్పారు.

Top News


LATEST NEWS   Mar 23,2026 01:41 pm
రంగాపురంలో క్షుద్ర పూజలు కలకలం
పాల్వంచ మండలం రంగాపురం గ్రామ ప్రాథమిక పాఠశాల గేట్ ఎదురుగా నిన్న (ఆదివారం రోజు) రాత్రి స్కూల్ గేట్ ఎదురుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర...
LATEST NEWS   Mar 23,2026 01:41 pm
రంగాపురంలో క్షుద్ర పూజలు కలకలం
పాల్వంచ మండలం రంగాపురం గ్రామ ప్రాథమిక పాఠశాల గేట్ ఎదురుగా నిన్న (ఆదివారం రోజు) రాత్రి స్కూల్ గేట్ ఎదురుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర...
LATEST NEWS   Mar 23,2026 01:40 pm
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు ముందస్తు అరెస్టు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. నిన్న రాత్రి నుండి ...
LATEST NEWS   Mar 23,2026 01:40 pm
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు ముందస్తు అరెస్టు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. నిన్న రాత్రి నుండి ...
LATEST NEWS   Mar 23,2026 01:36 pm
మానవత్వం చాటుకున్న యువకుడు
పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రూ.32 వేల విలువ గల మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. అటు వైపు వెళ్తున్న అడ్డూరి సంతోష్ కు...
LATEST NEWS   Mar 23,2026 01:36 pm
మానవత్వం చాటుకున్న యువకుడు
పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రూ.32 వేల విలువ గల మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. అటు వైపు వెళ్తున్న అడ్డూరి సంతోష్ కు...
⚠️ You are not allowed to copy content or view source