5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా
పరీక్షా కేంద్రాలలోనికి అనుమతి
NEWS Mar 14,2026 10:01 am
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. 2676 కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన పరీక్షా కేంద్రాలలోనికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు.