Logo
Download our app
ఏపీలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
NEWS   Mar 13,2026 11:18 am
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అర్హులందరికీ రెండేళ్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున అందజేయాలని చెప్పారు. అందుబాటులో ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీల్లో మంజూరైన ఇళ్లు వద్దనుకుంటే రద్దు చేసి, అక్కడే లేదా మరో చోట 3 సెంట్లు ఇవ్వాలని సూచించారు.

Top News


LATEST NEWS   Mar 13,2026 11:31 am
మ‌ళ్లీ తగ్గిన బంగారం ధర!
బంగారం ధ‌ర వ‌రుస‌గా రెండో రోజు కూడా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ రోజు కూడా 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రేటు రూ.980 తగ్గి...
LATEST NEWS   Mar 13,2026 11:31 am
మ‌ళ్లీ తగ్గిన బంగారం ధర!
బంగారం ధ‌ర వ‌రుస‌గా రెండో రోజు కూడా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ రోజు కూడా 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రేటు రూ.980 తగ్గి...
LATEST NEWS   Mar 13,2026 11:22 am
గ్యాస్‌ బుకింగ్‌కు 45 రోజుల గడువు
పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో వంట గ్యాస్‌ సరఫరాలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం బుకింగ్‌ నిబంధనల్లో కీలక మార్పు చేసింది. ఇప్పటికే 2 సిలిండర్ల మధ్య...
LATEST NEWS   Mar 13,2026 11:22 am
గ్యాస్‌ బుకింగ్‌కు 45 రోజుల గడువు
పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో వంట గ్యాస్‌ సరఫరాలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం బుకింగ్‌ నిబంధనల్లో కీలక మార్పు చేసింది. ఇప్పటికే 2 సిలిండర్ల మధ్య...
LATEST NEWS   Mar 13,2026 11:15 am
పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్
దుబాయ్ నగరం శుక్రవారం భారీ పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లింది. పెద్ద ఎత్తున పొగ కమ్ముకోవడంతో పాటు పలు భవనాలు కంపించాయని స్థానికులు తెలిపారు. నగరవాసులు తీవ్ర భయాందోళనకు...
LATEST NEWS   Mar 13,2026 11:15 am
పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్
దుబాయ్ నగరం శుక్రవారం భారీ పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లింది. పెద్ద ఎత్తున పొగ కమ్ముకోవడంతో పాటు పలు భవనాలు కంపించాయని స్థానికులు తెలిపారు. నగరవాసులు తీవ్ర భయాందోళనకు...
⚠️ You are not allowed to copy content or view source