Logo
Download our app
ఆటోని ఢీ కొన్న కారు 36 రోజుల చిన్నారి మృతి
NEWS   Mar 13,2026 12:20 am
మెట్‌పల్లి: ఆరపేట వద్ద కారు వెనుక నుంచి ఆటోను ఢీకొట్టి పరారైన ఘటన. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఆటోలో ఉన్న 36 రోజుల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Top News


LATEST NEWS   Apr 30,2026 10:40 pm
వడ్డాది NTS స్కూల్ విద్యార్థుల ప్రతిభ
వడ్డాది NTS పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. 583 మార్కులతో Y. హేమశ్రీ బుచ్చియ్యాపేట మండలంలో ద్వితీయ స్థానం సాధించింది. పాఠశాల స్థాయిలో...
LATEST NEWS   Apr 30,2026 10:40 pm
వడ్డాది NTS స్కూల్ విద్యార్థుల ప్రతిభ
వడ్డాది NTS పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. 583 మార్కులతో Y. హేమశ్రీ బుచ్చియ్యాపేట మండలంలో ద్వితీయ స్థానం సాధించింది. పాఠశాల స్థాయిలో...
BIG NEWS   Apr 30,2026 10:37 pm
மன்னார்குடியில் நடிகர் கருணாஸ் செய்தியாளர்களுக்கு பேட்டி
திருவாரூர் மாவட்டம் மன்னார்குடியில் தனுஷ் நடத்த கர படம் பார்த்த பின்பு நடிகரும் சிவகங்கை தொகுதி வேட்பாளருமான கருணாஸ் செய்தியாளர்களுக்கு பேட்டியளித்தார். தமிழகத்தில் வாக்கு சதவீதம் உயர்ந்து...
BIG NEWS   Apr 30,2026 10:37 pm
மன்னார்குடியில் நடிகர் கருணாஸ் செய்தியாளர்களுக்கு பேட்டி
திருவாரூர் மாவட்டம் மன்னார்குடியில் தனுஷ் நடத்த கர படம் பார்த்த பின்பு நடிகரும் சிவகங்கை தொகுதி வேட்பாளருமான கருணாஸ் செய்தியாளர்களுக்கு பேட்டியளித்தார். தமிழகத்தில் வாக்கு சதவீதம் உயர்ந்து...
LATEST NEWS   Apr 30,2026 10:37 pm
మెరుగైన పౌర సేవలు అందించాలి: కలెక్టర్
తహసిల్దార్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. అర్బన్ తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రిజిస్టర్లు, రికార్డులను...
LATEST NEWS   Apr 30,2026 10:37 pm
మెరుగైన పౌర సేవలు అందించాలి: కలెక్టర్
తహసిల్దార్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. అర్బన్ తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రిజిస్టర్లు, రికార్డులను...
⚠️ You are not allowed to copy content or view source