కావూరి సాంబశివరావు కన్నుమూత
NEWS Mar 11,2026 01:31 pm
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఇకలేరు. కొంతకాలంగా హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన కన్నుమూశారు. కావూరి మరణంపై రాజకీయ నేతలు సంతాపాన్ని తెలిపారు. ఆయన 5 సార్లు ఎంపీగా విజయం సాధించారు. మన్మోహన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభన తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేసిన కావూరి.. బీజేపీలో చేరారు. ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్గా లేరు.