Logo
Download our app
జీతం తీసుకోని ఇద్ద‌రు ఎంపీలు!
NEWS   Mar 10,2026 11:56 am
ఇద్దరు ఎంపీలు జీతాన్ని వదులుకుని ఆదర్శంగా నిలిచారు. కురుక్షేత్ర (హర్యానా) BJP ఎంపీ నవీన్ జిందాల్, మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్. నవీన్ జిందాల్ జీతం మాత్రమే కాదు, ప్రభుత్వం ఇచ్చే ఏ ఒక్క పైసా ప్రోత్సాహకం లేదా అలవెన్స్‌లను కూడా తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. నవీన్ జిందాల్ ఆస్తులు రూ.1,241 కోట్లు. బిమోల్ అకోయిజామ్ ఆస్తులు రూ.97 లక్షలు. ఒకరు అత్యంత ధనవంతుడు, మరొకరు మధ్యతరగతి. ఇద్దరూ జీతం వద్దనుకున్నారు.

Top News


LATEST NEWS   Mar 10,2026 01:16 pm
దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఢమాల్
ప‌శ్చిమాసియాలో యుద్ధంతో దుబాయ్, అబుదాబిలో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోతోంది. అబుదాబిలోని అల్-జుబైల్‌లోని ఫోర్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధర కేవ‌లం ఒక గంటలోనే రూ.7.3 కోట్లు...
LATEST NEWS   Mar 10,2026 01:16 pm
దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఢమాల్
ప‌శ్చిమాసియాలో యుద్ధంతో దుబాయ్, అబుదాబిలో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోతోంది. అబుదాబిలోని అల్-జుబైల్‌లోని ఫోర్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధర కేవ‌లం ఒక గంటలోనే రూ.7.3 కోట్లు...
LATEST NEWS   Mar 10,2026 11:37 am
రూ.10వేలు పెరిగిన కిలో వెండి ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 700 పెరిగి రూ.1,62,380కు చేరుకుంది. 22...
LATEST NEWS   Mar 10,2026 11:37 am
రూ.10వేలు పెరిగిన కిలో వెండి ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 700 పెరిగి రూ.1,62,380కు చేరుకుంది. 22...
LATEST NEWS   Mar 10,2026 11:02 am
దేశంలో మొద‌లైన గ్యాస్ కొర‌త ప్ర‌భావం!
పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత వంటగ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్రం భరోసా ఇచ్చినా ప‌లు రాష్ట్రాల్లో LPG కొరత కనిపిస్తోంది. గ్యాస్ కోసం భారత్ ప్రధానంగా గల్ఫ్...
LATEST NEWS   Mar 10,2026 11:02 am
దేశంలో మొద‌లైన గ్యాస్ కొర‌త ప్ర‌భావం!
పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత వంటగ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్రం భరోసా ఇచ్చినా ప‌లు రాష్ట్రాల్లో LPG కొరత కనిపిస్తోంది. గ్యాస్ కోసం భారత్ ప్రధానంగా గల్ఫ్...
⚠️ You are not allowed to copy content or view source