జీతం తీసుకోని ఇద్దరు ఎంపీలు!
NEWS Mar 10,2026 11:56 am
ఇద్దరు ఎంపీలు జీతాన్ని వదులుకుని ఆదర్శంగా నిలిచారు. కురుక్షేత్ర (హర్యానా) BJP ఎంపీ నవీన్ జిందాల్, మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్. నవీన్ జిందాల్ జీతం మాత్రమే కాదు, ప్రభుత్వం ఇచ్చే ఏ ఒక్క పైసా ప్రోత్సాహకం లేదా అలవెన్స్లను కూడా తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. నవీన్ జిందాల్ ఆస్తులు రూ.1,241 కోట్లు. బిమోల్ అకోయిజామ్ ఆస్తులు రూ.97 లక్షలు. ఒకరు అత్యంత ధనవంతుడు, మరొకరు మధ్యతరగతి. ఇద్దరూ జీతం వద్దనుకున్నారు.