పినపాక మండలం ఈ. బయ్యారం యువకులు ప్రాంత గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన “మన బయ్యారం” ఇన్స్టాగ్రామ్ పేజ్కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పేజ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ZPSS ఈ బయ్యారం, పీఎస్ ఈ బయ్యారం, పీఎస్ గాండ్ల బయ్యారం పాఠశాలల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. గ్రూప్ అడ్మిన్లు శ్రీరామ్ నివేదన్, ప్రవీణ్, ప్రకాష్, శంకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.