Logo
Download our app
ధృవీకరణ పత్రాల స్వీకరించిన‌ నూత‌న రాజ్యసభ సభ్యులు
NEWS   Mar 09,2026 06:12 pm
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నిక కావ‌డంతో తమ ఎన్నికకు సంబంధించిన అధికారిక ధృవీకరణ పత్రాలను ఇద్దరు సభ్యులు అందుకున్నారు. రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా వారు ఈ సర్టిఫికేట్లను స్వీకరించారు. రాజ్యసభలో తెలంగాణ గొంతుకను బలంగా వినిపిస్తామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.

Top News


LATEST NEWS   Mar 17,2026 06:36 pm
బస్సు బ్యాటరీల దొంగ అరెస్ట్
నర్సంపేట పట్టణంలో నిలిపి ఉన్న అద్దె బస్సుల్లో బ్యాటరీలను ఎత్తుకెళ్లిన దొంగను నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి...
LATEST NEWS   Mar 17,2026 06:36 pm
బస్సు బ్యాటరీల దొంగ అరెస్ట్
నర్సంపేట పట్టణంలో నిలిపి ఉన్న అద్దె బస్సుల్లో బ్యాటరీలను ఎత్తుకెళ్లిన దొంగను నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి...
LATEST NEWS   Mar 17,2026 06:33 pm
50 లక్షల ఖర్చు చేసిన దక్కని ప్రాణం
జగిత్యాల జిల్లా కోటిలింగాలకు (వెల్గటూరు) చెందిన ఎనిమిదేళ్ల మణితేజ 15 నెలల క్రితం కుక్కకాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడికి అప్పట్లో టీకా ఇప్పించినా.....
LATEST NEWS   Mar 17,2026 06:33 pm
50 లక్షల ఖర్చు చేసిన దక్కని ప్రాణం
జగిత్యాల జిల్లా కోటిలింగాలకు (వెల్గటూరు) చెందిన ఎనిమిదేళ్ల మణితేజ 15 నెలల క్రితం కుక్కకాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడికి అప్పట్లో టీకా ఇప్పించినా.....
LATEST NEWS   Mar 17,2026 02:19 pm
సంజయ్ వ‌ల్లే పార్టీ మార్పు: జీవన్‌రెడ్డి
తాను పార్టీ మారాలని ఆలోచించేందుకు కారణం జ‌గిత్యాల‌ ఎమ్మెల్యే సంజయ్‌ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఇంకా తాను పార్టీలో ఉన్నట్లు...
LATEST NEWS   Mar 17,2026 02:19 pm
సంజయ్ వ‌ల్లే పార్టీ మార్పు: జీవన్‌రెడ్డి
తాను పార్టీ మారాలని ఆలోచించేందుకు కారణం జ‌గిత్యాల‌ ఎమ్మెల్యే సంజయ్‌ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఇంకా తాను పార్టీలో ఉన్నట్లు...
⚠️ You are not allowed to copy content or view source