Logo
Download our app
ఆస్తుల్లో MLA ప్రశాంతిరెడ్డి టాప్
NEWS   Mar 09,2026 03:19 pm
దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల్లో 14 మంది బిలియనీర్లు ఉన్నట్లు ADR వెల్లడించింది. వీరి మొత్తం ఆస్తి విలువ రూ.8,234 కోట్లని తెలిపింది. ఏపీకి చెందిన కోవూరు TDP MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ.716 కోట్లతో టాప్‌లో ఉన్నారు. APలోని 24 మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.74 కోట్లు, తెలంగాణలోని 11 మంది నాయకురాళ్ల సగటు ఆస్తి రూ.14 కోట్లుగా పేర్కొంది.

Top News


ASTROLOGY   Mar 17,2026 11:43 pm
శ్రీపరాభవ నామ సంవత్సరం (2026-27)
ASTROLOGY   Mar 17,2026 11:43 pm
శ్రీపరాభవ నామ సంవత్సరం (2026-27)
LATEST NEWS   Mar 17,2026 06:36 pm
బస్సు బ్యాటరీల దొంగ అరెస్ట్
నర్సంపేట పట్టణంలో నిలిపి ఉన్న అద్దె బస్సుల్లో బ్యాటరీలను ఎత్తుకెళ్లిన దొంగను నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి...
LATEST NEWS   Mar 17,2026 06:36 pm
బస్సు బ్యాటరీల దొంగ అరెస్ట్
నర్సంపేట పట్టణంలో నిలిపి ఉన్న అద్దె బస్సుల్లో బ్యాటరీలను ఎత్తుకెళ్లిన దొంగను నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి...
LATEST NEWS   Mar 17,2026 06:33 pm
50 లక్షల ఖర్చు చేసిన దక్కని ప్రాణం
జగిత్యాల జిల్లా కోటిలింగాలకు (వెల్గటూరు) చెందిన ఎనిమిదేళ్ల మణితేజ 15 నెలల క్రితం కుక్కకాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడికి అప్పట్లో టీకా ఇప్పించినా.....
LATEST NEWS   Mar 17,2026 06:33 pm
50 లక్షల ఖర్చు చేసిన దక్కని ప్రాణం
జగిత్యాల జిల్లా కోటిలింగాలకు (వెల్గటూరు) చెందిన ఎనిమిదేళ్ల మణితేజ 15 నెలల క్రితం కుక్కకాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడికి అప్పట్లో టీకా ఇప్పించినా.....
⚠️ You are not allowed to copy content or view source