సంజు శాంసన్, బుమ్రాకు జయహో!
NEWS Mar 08,2026 11:22 pm
టీ-20 వరల్డ్ కప్ ఛాంపియన్స్కు దేశం సలాం చేస్తోంది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన సంజు శాంసన్ను ఎంపిక చేశారు. వరుసగా 3 మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. ఫైనల్లోనూ 89 పరుగులతో అదరగొట్టాడు సంజు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా జస్ప్రీత్ బుమ్రాను ప్రకటించారు. 4 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా. అహ్మదాబాద్ తన సొంత మైదానం. టీ20 ప్రపంచ కప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు తీశాడు బుమ్రా. ఇప్పటి వరకు 40 వికెట్లు పడగొట్టాడు.