ఫైనల్లో అభిషేక్ శర్మ విధ్వంసం!
NEWS Mar 08,2026 08:21 pm
అత్యంత కీలకమైన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇందులో 3 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు మరో ఓపెనర్ సంజూ శాంసన్ కూడా అదరగొట్టాడు. 46 బంతుల్లోనే 33 పరుగులు చేశారు. ఇందులో 3 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. ఫైనల్లో భారత్కు మంచి స్కోరు రానుంది.