విద్యార్థినులకు ఉచిత స్కూటీలు
NEWS Mar 08,2026 01:12 pm
HYD: మహిళా దినోత్సవం సందర్బంగా సీఎం రేవంత్ కీలక ప్రకటనలు చేశారు. విద్యార్థినులకు త్వరలో ఉచితంగా ప్రభుత్వ తరపున ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేస్తామన్నారు. హైదరాబాద్లోని డీజిల్ బస్సులను డిసెంబర్ల్లోపు జిల్లాలకు తరలిస్తామని తెలిపారు. 100% ఈవీ బస్సులను నగరంలో తెస్తున్నామని, డిసెంబర్ 9లోపు డీజిల్ బస్సులు హైదరాబాద్లో కనిపించవని తెలిపారు.