నేడు సీఎం రేవంత్ సమక్షంలో
భారీగా మావోయిస్టుల లొంగుబాటు
NEWS Mar 07,2026 11:55 am
HYD: భారీ సంఖ్యలో మావోయిస్టులు నేడు లొంగిపోనున్నారు. 126 మంది మావోయిస్టులు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నట్లు సమాచారం. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ కానున్నట్లు సమాచారం. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటు కానుంది. వీరిలో మావోయిస్టు సుప్రీం గణపతి లేనట్లు సమాచారం.