Logo
Download our app
నేడు సీఎం రేవంత్‌ సమక్షంలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు
NEWS   Mar 07,2026 11:55 am
HYD: భారీ సంఖ్యలో మావోయిస్టులు నేడు లొంగిపోనున్నారు. 126 మంది మావోయిస్టులు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నట్లు సమాచారం. దేవ్‌జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్‌ కానున్నట్లు సమాచారం. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటు కానుంది. వీరిలో మావోయిస్టు సుప్రీం గణపతి లేనట్లు సమాచారం.

Top News


LATEST NEWS   Mar 07,2026 01:23 pm
'నర్సంపేట పట్టణ అభివృద్ధే లక్ష్యం'
నర్సంపేట మున్సిపాలిటీ 3వ వార్డులో చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా స్థానిక కౌన్సిలర్ ముత్తినేని వెంకన్నతో కలిసి పర్యటించారు. ఎమ్మెల్యే...
LATEST NEWS   Mar 07,2026 01:23 pm
'నర్సంపేట పట్టణ అభివృద్ధే లక్ష్యం'
నర్సంపేట మున్సిపాలిటీ 3వ వార్డులో చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా స్థానిక కౌన్సిలర్ ముత్తినేని వెంకన్నతో కలిసి పర్యటించారు. ఎమ్మెల్యే...
LATEST NEWS   Mar 07,2026 01:12 pm
భారీగా పెరిగిన వంట గ్యాస్‌ ధరలు
వంట గ్యాస్‌ ధరలు భారీగా పెరిగాయి. గృహవినియోగ LPG సిలిండర్‌పై రూ.60, కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి...
LATEST NEWS   Mar 07,2026 01:12 pm
భారీగా పెరిగిన వంట గ్యాస్‌ ధరలు
వంట గ్యాస్‌ ధరలు భారీగా పెరిగాయి. గృహవినియోగ LPG సిలిండర్‌పై రూ.60, కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి...
LATEST NEWS   Mar 07,2026 12:50 pm
విద్యార్థినులకు NFHC అవగాహన కార్యక్రమం
నల్లబెల్లి మండలం ముడ్చకళ్లపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు)లో NFHC ఫౌండేషన్ ఆధ్వర్యంలో కలాం మిషన్ విద్యా విజ్ఞాన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఎం. శ్రీనివాస్...
LATEST NEWS   Mar 07,2026 12:50 pm
విద్యార్థినులకు NFHC అవగాహన కార్యక్రమం
నల్లబెల్లి మండలం ముడ్చకళ్లపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు)లో NFHC ఫౌండేషన్ ఆధ్వర్యంలో కలాం మిషన్ విద్యా విజ్ఞాన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఎం. శ్రీనివాస్...
⚠️ You are not allowed to copy content or view source